భారతదేశం, మే 3 -- Shriya Reddy Web Series: స‌లార్‌లో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో క‌నిపించి మెప్పించింది శ్రియారెడ్డి. త‌న డైలాగ్ డెలివ‌రీతోనే విల‌నిజాన్ని పండించి భ‌య‌పెట్టింది. తాజాగా త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌పై శ్రియారెడ్డి ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది.

త‌లైమై సేయ‌ల‌గం పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ పొలిటిక‌ల్ డ్రామా సిరీస్‌లో కాంతార కిషోర్ లీడ్‌రోల్‌లో న‌టిస్తోన్నాడు. శ్రియారెడ్డితో పాటు భ‌ర‌త్‌, ర‌మ్య నంబీశీన్‌, ద‌ర్శ‌న గుప్తా, క‌స్తూరి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ వ‌సంత బాల‌న్ ఈ పొలిటిక‌ల్ సిరీస్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

త‌లైమై సేయ‌ల‌గం ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌తో రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ అనౌన్స్‌చేశారు. ఈ పొలిటిక‌ల్ వెబ్‌సిరీస్ మే 17 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. త‌మిళంతో పాటు తెలుగులోనూ ఈ వెబ్‌సిరీ...