Krishna mukunda murari april 27th: సరోగసి ద్వారా పిల్లల్ని కందామన్న కృష్ణ.. మురారి తన వాడేనని సంబరపడుతున్న ముకుంద
Hyderabad, ఏప్రిల్ 27 -- Krishna mukunda murari serial april 27th episode: పరిమళ కోసం కృష్ణ హాస్పిటల్ కి వస్తుంది. యూఎస్ వెళ్లారని రెండు మూడు నెలల తర్వాత పరిమళ వస్తుందని అక్కడి డాక్టర్స్ చెప్తారు. మేడమ్ ఉంటే ఏసీపీ సర్ ఎందుకు డల్ గా ఉన్నారో తెలుసుకునే దాన్ని అనుకుంటుంది.
కృష్ణ హాస్పిటల్ లో ఉండగానే మళ్ళీ కడుపు నొప్పి వస్తుంది. ఇంట్లో కృష్ణ కోసం రేవతి వెతుకుతుంది. మురారిని అడిగితే గుడికి వెళ్ళి ఉంటుందని చెప్తాడు. ఒక్కదాన్ని ఎందుకు పంపించావు తోడుగా వెళ్లొచ్చు కదా అంటుంది. గుడికి వెళ్ళి కృష్ణని తీసుకురమ్మని రేవతి చెప్తుంది.
కృష్ణ ఒంటరిగా ఉండటం తనకి నాకు ఇద్దరికీ మంచిది. తను ఎదురుగా ఉంటే ఏ క్షణంలో నిజం చెప్తానోనని భయంగా ఉందని అనుకుంటాడు. హాస్పిటల్ వాళ్ళు మురారికి ఫోన్ చేసి విషయం చెప్తారు. ఇంతకముందు ఫోన్ లిఫ్ట్ చేసి ఏం మాట్లాడలేదని నర్స్ అడుగు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.