భారతదేశం, మార్చి 2 -- BJP First List TS Candidates : వచ్చే లోక్ సభఎన్నికలకు బీజేపీ 195 మందితో తొలి జాబితా(BJP First List) విడుదల చేసింది. తొలి జాబితాలో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి బరిలో నిలువగా, కరీంనగర్ నుంచి బండి సంజయ్ పోటీలో ఉన్నారు. నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్ కు టికెట్ ఖరారు చేశారు. ప్రధాని మోదీ (PM Modi)మరోసారి వారణాసి నుంచి పోటీ చేయనున్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....